గ్రామం లోని గాంధీ నగర్ అంటే ఎర్రగడ్డ పశువులు ముఖ్యంగా బర్ల మంద బాలమ్మ బండల వద్ద సేదదీరుతాయి . అక్కడే పశువుల దాహం తీరడానికి నీటి తొట్టి ఒకటి నిర్మించి ఉంది . చెరువు తీరం లో ఈ ప్రదేశం ఉంది.
పశువులకోసం నీటి తొట్టి
సేదదీరడానికి చింత చెట్లు మర్రి ఉన్నాయి .
మర్రి కింద విశ్రాంతి లో బర్లు.
Comments
Post a Comment