Posts

Showing posts from February, 2012

పసుపు రైతులు పసుపును ఉడకబెట్టే పనిలో ఉన్నారు ... కాని పసుపు మద్దతు ధరలు పాతాళం లో ఉన్నాయి . ఘోరం .

Image
గత సంవత్సరం తో పోల్చినపుడు పసుపు రైతు తీవ్రమైన దిగాలు తో ఉన్నాడు . ఎందుకంటే గతం లో క్వింటాలు  రూ .15000 వరకు పలికిన మద్దతు ధర నేడు రూ. 5000 లకు పడిపోయింది. అతని శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు . ప్రభుత్వం దీని విషయం ఆలోచించాలి .   పసుపు  ఉడకబెట్టే యంత్రం  పసుపు రైతులు

బాలమ్మ బండల వద్ద బర్ల మంద

Image
గ్రామం లోని గాంధీ నగర్ అంటే ఎర్రగడ్డ పశువులు ముఖ్యంగా బర్ల మంద బాలమ్మ బండల వద్ద సేదదీరుతాయి . అక్కడే పశువుల దాహం తీరడానికి నీటి తొట్టి ఒకటి నిర్మించి ఉంది . చెరువు తీరం లో ఈ ప్రదేశం ఉంది.  పశువులకోసం నీటి తొట్టి  సేదదీరడానికి చింత చెట్లు మర్రి ఉన్నాయి . మర్రి కింద విశ్రాంతి లో బర్లు.

మామిడి పూత ల కాలం వచ్చింది ... మామిళ్ళు నిండుగా పగులుతున్నాయి .... సంతోషం.

Image
ఈ సారి మామిళ్ళు నిదు పూత తో పగులుతున్నాయి . మామిడి రైతులకు సంతోషకరమైన విషయం . అలా నేను చూసిన ఒక మామిడి నిండు దనాన్ని ఇక్కడ చూడవచ్చు .