రైతులకు అందుబాటులో గత 35 ఏళ్లు గా మొగిలిపేట లో సేవలు అందిస్తున్న పశువుల దవాఖాన
గతం లో మంద రాజన్న ఇంటి వద్ద పశువుల దవాఖాన ఉండేది . ప్రస్తుతం స్వంత భవనం సమకూరాక కొత్త బస్టాండ్ సమీపం లో ఉంది . గోదావరి కి వెళ్ళే మార్గం లో పశువుల ఆసుపత్రి .