మొగిలిపేట లో ఘనంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం.
అమ్మవారి నిమజ్జన కార్యక్రమం :
నవమి రాత్రి విపరీతమైన వర్షం కారణంగా తెల్లవారి దశమిఉదయం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
అందులో భాగంగా మహీశాసుర మర్ధన కార్యక్రమం జరిగింది.
నవమి రాత్రి విపరీతమైన వర్షం కారణంగా తెల్లవారి దశమిఉదయం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
అందులో భాగంగా మహీశాసుర మర్ధన కార్యక్రమం జరిగింది.
ఉరేగింపుగా అమ్మవారు.
మహిషాసురుని తయారీ లో యువకులు బిజీ ..!
అమ్మవారి క్రోధాగ్ని కి దహించుకు పోతున్న మహిషాసురుడు.
జై భవాని ...! జై జై భవాని ....!
Comments
Post a Comment