మొగిలిపేట లో JAC ఆధ్వర్యం లో దిగ్విజయంగా "రస్తా రోఖో "
నేడు JAC పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా "రస్తా రోఖో " లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొగిలిపేట లో కూడా కార్యక్రమం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో గ్రామ JAC నాయకులు గోల్కొండ పవన్ కుమార్ , సర్పంచ్ ,MPTC, అన్ని పార్టీల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తరువాత నాయకులంతా వెళ్లి బాదనకుర్తి బిడ్జ్ వద్ద మహా రాస్తా రోఖో కార్యక్రమాన్ని నిర్వహించి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లా ల సరిహద్దు ను దిగ్బంధం చేశారు. పోలీసులకు , తెలంగాణ వాదులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో గ్రామ JAC నాయకులు గోల్కొండ పవన్ కుమార్ , సర్పంచ్ ,MPTC, అన్ని పార్టీల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తరువాత నాయకులంతా వెళ్లి బాదనకుర్తి బిడ్జ్ వద్ద మహా రాస్తా రోఖో కార్యక్రమాన్ని నిర్వహించి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లా ల సరిహద్దు ను దిగ్బంధం చేశారు. పోలీసులకు , తెలంగాణ వాదులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
వాల్గొండ వరకు జై తెలంగాణ నినాదాలతో రహదారి దద్దరిల్లింది.
Comments
Post a Comment