Monday, October 17, 2011

ప్రతీ సంవత్సరం గ్రామం లో ఘనంగా జరిగే దుర్గా శరన్నవ రాత్రి ఉత్సవాలు.(2011)

 నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యం లో అమ్మవారి నవ రాత్రి ఉత్సవాలు జరుగుతాయి . సంఘ సభ్యులు భావాని దీక్షలు తీసుకుని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు .

 అమ్మవారి మంటపం లో కలశ స్థాపన 

 రాత్రి వేళల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు .

 అమ్మవారి నిమజ్జనం రోజు మహిషాసుర మర్దనం కార్యక్రమం లో మహిషాసురుని పేల్చివేస్తారు . 

నిమజ్జనం రోజా గ్రామ వీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది.

0 comments:

Post a Comment